Friday, April 26, 2024

కుప్పంలో మరికొందరు టీడీపీ నేతల అరెస్ట్

కుప్పం : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కేసులో మరికొందరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు ఘటనల్లో ఇప్పటికే పది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో 50మందిపై కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement