Tuesday, April 30, 2024

శివయ్య సన్నిధిలో పరిపూర్ణానంద స్వామి

శ్రీకాళహస్తీశ్వర ఆలయం – శివయ్య సన్నిధిలో శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు వారికి ఆలయ అధికారులు బిజెపి రాష్ట్ర మీడియా అధ్యక్షులు మాజీ ఉప పాలకమండలి అధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్ దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ వేదపండితులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పి ఆర్ ఓ హరి యాదవ్, భాజపా నాయకులు గరికపాటి రమేష్ బాబు, అయ్యప్ప, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement