Thursday, May 2, 2024

తిరుమలలో మద్యం బాటిళ్లు పట్టివేత..

తిరుమలలో ఓ వ్యక్తి వద్ద మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. అలిపిరి దగ్గర విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం బాటిళ్లు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో వెంకటేష్‌ అనే వ్యక్తి దగ్గర 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్‌ తిరుమలలో సివిల్‌ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement