Thursday, May 2, 2024

సీఎం చిత్రపటానికి వీఆర్వోలు పాలాభిషేకం

విజయపురం – సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బుధవారం వీఆర్వోలు తాసిల్దార్ కార్యాలయాల ఆవరణములో పాలాభిషేకం నిర్వహించారు. సచివాలయంలో డి డి ఓ గా బాధ్యతలు అప్పగించడంతో హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. తమపై సీఎం పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు విఆర్వోలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement