Saturday, May 4, 2024

కరోనా పై అవగాహన ర్యాలీ

పెనుమూరు మండలంలోని సి ఆర్ కండ్రిగ గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్న స్కూల్ విద్యార్థులతో స్కూలు ప్రధానోపాధ్యాయులు టీ రాజేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో గ్రామంలో కరోనా పై అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు మాస్కు కు సరిగ్గా పెట్టు కరోనా ఆట కట్టు. చేతులు శుభ్రం ఆరోగ్యం భద్రం. మన ఆరోగ్యం మన చేతుల్లో అంటూ గ్రామంలో నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ సులోచన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువత అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అంగన్వాడి టీచర్ పుష్ప ఆశా వర్కర్ గ్రామస్తులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement