Saturday, May 4, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిన్న 87,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 48,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆస్థాన మండపం వరకు భక్తులు దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement