Saturday, May 4, 2024

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న క‌లెక్ట‌ర్ మాధ‌వి ల‌త‌

తిరుమల : క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లత దంప‌తులు ద‌ర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ద‌ర్శ‌నానికి క‌లెక్ట‌ర్ మాధ‌వి ల‌త రాగా.. ఆల‌య అర్చ‌కులు నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌లో పాల్గొన్నారు. అర్చ‌కులు ల‌డ్డూ, ప్ర‌సాదాలు అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement