Wednesday, May 8, 2024

కారు, బైక్ లు ఢీ… ముగ్గురికి గాయాలు

వినుకొండ(పల్నాడు జిల్లా): మండలంలోని చీకటిగలపాలెం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు – బైక్ ఢీ కొన్నాయి. అలాగే కారు వెనుక వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి కారును ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement