Saturday, April 27, 2024

Breaking : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి.. 10 మందికి గాయాలు

శుభకార్యానికి వెళ్తుండ‌గా అదుపుత‌ప్పి ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డింది..ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు..10మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరినీ జాన్ బాయ్ మెడికల్ సెంటర్ కు తరలించారు.క్ష‌త‌గాత్రుల‌కి వైద్యాన్ని అందింస్తున్నారు డాక్ట‌ర్స్.మల్కాన్ గిరి జిల్లాలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ బోడపోధర్ గ్రామానికి చెందిన 15 మంది శుభ‌కార్యానికి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement