Monday, April 29, 2024

రేపటి విచారణకూ డుమ్మా – వాయిదా కోరుతూ సీబీఐ కి అవినాష్‌రెడ్డి లేఖ

కడప – మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రేపటి విచారణ కు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా రేపటి విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు అవినాష్‌ రెడ్డి గైర్హాజరయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement