Wednesday, May 1, 2024

IPL | కీలక మ్యాచ్ లో గెలుపొందిన ముంబై..

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్లో భాగంగా ఇవ్వాల ముంబై.. హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్​ జరుగగా.. ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ పై 8 వికెట్ల‌ తేడాతో ముంబై అద్బుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. టాస్​ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. మెద‌ట‌ బ్యాటింగ్ కు దిగిన హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసి బెంగ‌ళూరు ముందు 201 ప‌రుగుల టార్గెట్​ ని సెట్ చేయ‌గ‌లిగింది.

ఇక చేజింగ్ కి వచ్చిన ముంబై జట్టు 19వ ఓవ‌ర్ కే టార్గెట్ ని రీచ్ అయ్యి గెలుపు తమ ఖతాలో వేసుకుంది. ముంబై జట్టులో గ్రీన్ 47 బంతుల్లో 100 ప‌రుగుల(8 ఫోర్లు, 8 సిక్స్ లు)తో సెంచ‌రీ చేశ‌డు. క‌ప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ కీలక మ్యాచ్ లో అర్ధ శతకంతో మెరిసాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement