Thursday, May 2, 2024

ఎపి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ – బిశ్వ‌భూష‌ణ్ చ‌త్తీస్ గ‌డ్ కు బ‌దిలీ..

హైద‌రాబాద్ – ఎపికి కొత్త గ‌వ‌ర్న‌ర్ ను కేంద్రం నియ‌మించింది.. జ‌స్టిస్ అబ్దుల్ నజీర్ ను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు జారీ చేశారు.. రామ‌జ‌న్మ‌భూమి వివాద ప‌రిష్కారంలో సుప్రీం కోర్టులో ఏర్పాటైన బెంచ్ లో అబ్దుల్ న‌జీర్ స‌భ్యుడుగా ఉన్నారు.. అనంత‌రం ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.. ఇక ప్ర‌స్తుతం ఎపికి గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న బిశ్వ‌భూష‌ణ్ ను చ‌త్తీస్ గ‌డ్ కు బ‌దిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement