Saturday, May 4, 2024

Breaking : ఏప్రిల్ 7న ఏపీ కేబినెట్ భేటీ : కేబినెట్ లోనే కొత్త మంత్రుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం వచ్చే నెల 7వ తేదీన జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలోనే కొత్త మంత్రుల ప్రకటన ఉండనున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతమున్న మంత్రులు 8వ తేదీన రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణీ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement