Saturday, April 27, 2024

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 29,243 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్త 332 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కోవిడ్ తో కడపలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సమయంలో 585 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,60,040కి చేరగా.. ఇందులో 20,39,545 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంవ్యాప్తంగా మొత్తొం 14,302 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుం రాష్ట్రంలో 6193 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సండే ఫన్ డే: ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కేనామ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement