Monday, April 29, 2024

భార్య‌ను హత్య చేసిన భ‌ర్త

భార్య‌ను భ‌ర్తే దారుణంగా హ‌త్య చేసిన విషాద ఘ‌ట‌న‌ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అమరాపురం మండలంలో దారుణ హత్య జ‌రిగింది. మండలంలోని కాచికుంట గ్రామంలో సుథామణి అనే మహిళను త‌న భ‌ర్త ర‌ఘు బండరాయితో బాది హత్య చేశాడు. భార్య‌ను హ‌త్య చేసిన అనంత‌రం భ‌ర్త ప‌రారయ్యాడు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని దారుణ హ‌త్య‌పై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement