Thursday, May 2, 2024

మాజీ మంత్రి, టిడిపి నేత‌ కాలువ శ్రీనివాసుల‌కు క‌రోనా..

అనంత‌పురం – మాజీ మంత్రి, టిడిపి నేత కాలువ శ్రీనివాసులు కరోనా భారీన ప‌డ్డారు… క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయ‌న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.. ఈ ప‌రీక్ష‌ల‌లో ఆయ‌న‌కు పాజిటివ్ నిర్ధార‌ణైంది.. దీంతో ఆయ‌న ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.. గ‌త వారం రోజులుగా త‌న‌తో ట‌చ్ లో ఉన్న వాళ్ల‌ను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవ‌ల‌సిందిగా ఆయ‌న కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement