Monday, May 6, 2024

మున్సిపల్ కమిషనర్ తో టిడిపి కౌన్సిలర్లు భేటి..

హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు D రమేష్ కుమార్ ,సిమెంట్ రఘు, మంజుల, మహాలక్ష్మి, భారతి బుధవారం నాడు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు అనంతరం టౌన్ సిఐ బాల మద్దిలేటి ని కలిశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గా నవీన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement