Saturday, May 4, 2024

మునిసిపల్ ఎన్నికలలో టిడిపి బోణి – తాడిపత్రిలో విజయం…

అనంతపురం – టిడిపి సీనియర్ నాయకులు జెసి బ్రదర్స్ కు పట్టున్న తాడిపత్రి మునిసిపాలిటీని తెలుగుదేశం కైవసం చేసుకుంది. దీంతో ఎన్నికలలో టిడిపి ఖాతా తెరిచింది.. ఇక్కడ మొత్తం 36 డివిజన్ లు ఉండగా తెలుగుదేశం 19 డివిజన్ లలో గెలిచి మునిసిపాలిటీని కైవసం చేసుకుంది..వైసిపి 11 డివిజన్ లలో గెలుపొందగా, సిపిఐ స్థానంలోనూ , మిగిలిన స్థానాలలో ఇతరులు గెలుపొందారు. కాగా జెసి ప్రభాకరరెడ్డి ఈ ఎన్నిక‌ల‌లో వార్డు స‌భ్యుడిగా పోటీ చేసి విజ‌యం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement