Thursday, May 2, 2024

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శ్రీశైల శిఖరంకు 4 కిలోమీటర్ల దూరంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఒకరు స్వామి వారి దర్శనార్థం శ్రీశైలం వస్తున్న మాచర్ల వాసి కాగా, స్కూటీపై దోర్నాల వెళ్తున్న మరొక వ్యక్తి స్వామి ఆలయ అర్చకులు శివనాగ ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement