Saturday, May 4, 2024

Accident – ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement