Sunday, April 28, 2024

Telangana ప్రభుత్వ విప్‌లుగా ఆ నలుగురు…

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామితులయ్యారు.. రాంచందర్‌ నాయక్‌, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌ను విప్‌లుగా నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement