Sunday, May 5, 2024

KNL: విద్యుత్ షాక్ తో.. యువకుడు మృతి

కర్నూలు : కోడుమూరు నియోజకవర్గం, బెళగల్ మండలం, పోలకల్ గ్రామంలో వీరన్న (22) అనే యువకుడు విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేకకు గడ్డి తీసుకుని వస్తానని చెప్పి ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు ఎక్కి కొమ్మలు కోస్తుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. మృతునికి భార్య, ఒక నెల పాప ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement