Monday, May 20, 2024

AP: బైక్ ను ఢీకొన్న కారు… నలుగురు దుర్మరణం

బైక్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నగరి వద్ద బైక్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ముగ్గురితో పాటు కారు డ్రైవర్ మృతిచెందారు. అలాగే కారులోని ఒక మహిళ, బైక్ పై ఉన్న ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement