Wednesday, May 15, 2024

శ‌శాంక్ గోయ‌ల్ తో బిజెపి నేత‌ల భేటీ..ఎన్నిక‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ..

ఎన్నిక‌ల అధికారుల‌తో సీఈవో శ‌శాంక్ గోయ‌ల్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్ల‌పై సమీక్ష నిర్వ‌హించారు. కాగా రేపు న‌వంబ‌ర్1న అన్ని పార్టీల నేత‌ల‌తో శ‌శాంక్ గోయ‌ల్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. లో స‌వ‌ర‌ణ‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిశాక వీవీప్యాట్ ల తారుమారుపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్..ఆర్వోకు ఆదేశాలు జారీ చేశారు. కాగా హుజూరాబాద్ లో ఈవీఎంల త‌ర‌లింపు వివాదంపై బిజెపి ఫిర్యాదు చేసింది. డీకే అరుణ‌,రాజాసింగ్, రామ‌చంద‌ర్ రావు ,శ‌శాంక్ గోయ‌ల్ ని క‌లిశారు. ఉప ఎన్నిక‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ని వారు వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement