Saturday, April 27, 2024

ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి – 3ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కు

కృష్ణా జిల్లా మచిలీపట్నం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి భవిష్యత్తు అవసరాల నిమిత్తం 3 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర రవాణా,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కి అందజేశారు మాజీ పార్లమెంట్ సభ్యులు బాడిగ రామకృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement