Thursday, May 2, 2024

Medchel : ఇంజ‌నీరింగ్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో ఏడాది చదువుతున్నసంజయ్ కాలేజీ నాలుగో అంతస్తు నుంచి దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement