Thursday, May 2, 2024

నేడు ఎంసెట్‌ రెండో విడత సీట్లు కేటాయింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడుత కౌన్సిలింగ్‌ సీట్లను నేడు (సోమవారం) కేటాయించనున్నారు. రెండో విడుత కౌన్సిలింగ్‌కు మొత్తం 38,318 విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకున్నారు. మొత్తంగా 14,66,391 వెబ్‌ ఆప్షన్లు నమోదు కాగా, ఒక్కో విద్యార్థి 672 ఆప్షన్లు ఎంచుకున్నారు. రెండో విడుతలో మొత్తం 30,125 సీట్లు- అందుబాటు-లో ఉన్నాయి. మొదటి విడుత కౌన్సిలింగ్‌కు హాజరైన వారు కూడా రెండో విడతలో పాల్గొంటారు. వారికి అందుబాటు-లో ఉన్న సీట్లను కేటాయిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement