Sunday, April 28, 2024

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి సింధూరి హోటల్ వెనకాల ఫారెస్ట్ నర్సరీ లో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు (50) వయసు గల వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు.. మృతికి గల కారణాలు ఏమిటని తెలియాల్సి ఉంది. మృతదేహం గుర్తు పట్టకుండా ఉండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement