Tuesday, April 30, 2024

WGL: ఇంట్లో దొంగ‌త‌నం..7ల‌క్ష‌లు చోరీ

ఓ ఇంట్లో అర్థ‌రాత్రి దొంగ‌లు ప‌డి 7ల‌క్ష‌లు ఎత్తుకెళ్లిన సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది. న‌ర్సంపేటకు చెందిన ఓ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో దొంగ‌లు ప‌డి చోరీకి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. దొంగ‌త‌నం జ‌రిగిన ఇంటిని ప‌రిశీలించి విచార‌ణ చేస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement