Saturday, May 4, 2024

TS: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రూ.75 కోట్లు విడుదల..

2024 ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ జాతరకు వచ్చే భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను కేటాయిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేవారం ఏటూరునాగారం ఐటీడీఏలో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement