Sunday, May 5, 2024

LIVE from Palasa – పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించిన సిఎం జగన్

Inauguration of Kidney Research Centre-Unveiling of Plague and YSR Statue at Palasa, Srikakulam Dist

YouTube video

శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు.. మరికొద్దిసేపటిలో ఆయన వాటికి ప్రారంభోత్సవం చేయనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement