Thursday, May 2, 2024

లారీ ఢీకొని ఒకరి మృతి..

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందురుపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రోడ్డు వెంట పక్కనుండి వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎర్ర టీషర్ట్ వేసుకొని 30 సంవత్సరాల వయసుగల వ్యక్తిగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృత దేహాన్ని పరకాల మార్చురీలో ఉంచినట్లు ఆచూకీ తెలిసినవారు భూపాలపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement