Tuesday, May 7, 2024

గీసుగొండ ఎంపిపి సౌజన్య పై అవిశ్వాసం

గీసుగొండ, జులై 5 (ప్రభ న్యూస్) : గీసుగొండ ఎంపిపి బీమాగాని సౌజన్యపై అవిశ్వాసం పెట్టారు. 9మంది అభ్యర్థులకు ఒకరు మరణించగా మిగితా 8మందిలో ఐదుగురు ఎంపిటిసి అభ్యర్థులతో వరంగల్ ఆర్దిఒ ఆఫీసర్ కి అవిశ్వాసం ఇవ్వడం జరిగింది. అందులో సొంత పార్టీ నేతలు ఇద్దరు ఉండగా, ఇంకా ఇద్దరు టచ్ లో ఉన్నారని సమాచారం. తదుపరి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… తమ నియోజకవర్గ అభివృద్దిని చూసి తమ పార్టీలో చేరుతున్నారని, ఇలాంటివి భవిష్యత్ లో ఎన్నో పార్టీల నుండి చేరికలు ఉంటాయని ఆయన అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement