Thursday, May 2, 2024

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే చల్లా..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కలిసిన సందర్భంగా పరకాల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించారు. మరిన్ని నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement