Wednesday, May 1, 2024

గుంతలు తీశారు… పూడ్చడం మరిచారు… భగీరథ బాధలు చెప్పతరమా…!

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం లో అభివృద్ధి పేరిట చేసిన కొన్ని పనులు అధికారులకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. అటువంటి ఓ ఘటన పట్టణ కేంద్రంలోని వరంగల్ రోడ్డులో జరిగింది. పక్కకు జరుగుదామని రోడ్డు దిగితే మిషన్ భగీరథ పేరుతో తీసిన గుంతలు సరిగా పూడ్చని కారణంగా భారీ వాహనం గుంతలో కూరుకుపోయింది. కిరాయి కోసం వెళ్తున్న వాహనాలు ఇలా నానా తంటాలు పడాల్సి వస్తుందని వాహనదారులు మొర పెట్టుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement