Tuesday, April 30, 2024

TS : పోలీస్‌స్టేష‌న్ గేటు ఢీకొని వ్య‌క్తి మృతి..

ద్విచ‌క్ర‌వాహ‌నం అదుపు త‌ప్పి పోలీస్ స్టేష‌న్ గేటుకు ఢీకొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఏటూరు నాగారంలో చోటుచేసుకుంది. పాల‌కుర్తి వెంక‌టేశ్వ‌ర్‌లు అనే వ్య‌క్తి బైక్ పై వెళ్తుండ‌గా వాహ‌నం అదుపు తప్ప‌డంతో పోలీస్ స్టేష‌న్ గేటును బ‌లంగా డీకొన్నాడు. ఈ ప్ర‌మాదంలో వెంక‌టేశ్వ‌ర్లు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement