Saturday, May 4, 2024

WGL: నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ సాదారణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నామినేషన్ వేశారు. ఇవాళ ఉదయం 11:45 నిమిషాలకు బీజేపీ పార్టీ తరుపున భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చందుపట్ల కీర్తీ రెడ్డి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement