Wednesday, May 1, 2024

ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. మావోయిస్టు లేఖ విడుదల

వాజేడు : చతిస్గడ్ రాష్ట్రం భూపాలపట్నం బ్లాక్ బీజాపూర్ జిల్లాలో శివరాత్రి జాతర జరుగుతున్న నేపథ్యంలో భూపాల పట్నంలో రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసిన పూనెం సూద్రును వెంటనే కోర్టులో హాజరుపర్చాలని మావోయిస్టులు కోరారు. అతనికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టిన ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట సోషల్ మీడియా వేదికగా లేక విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement