Wednesday, April 24, 2024

Tirumala: ఘాట్ రోడ్డులో ప్ర‌మాదం.. భ‌క్తుల‌కు స్వ‌ల్ప గాయాలు

ఆంధ్ర్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు తిరుమల వెళుతున్నస‌మ‌యంలో పిట్టగోడను ఢీకొట్టంది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. బ‌స్సులో ఉన్న కొంత మంది భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. లింక్ రోడ్డుకు సమీపంలో జరిగిన ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ప్రయాణికులు స్వ‌ల్ప‌గాయాల‌తోనే సురక్షితంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement