Saturday, May 4, 2024

WGL: నామినేషన్ దాఖలు చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి


ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర వెంకట రమణా రెడ్డి ఇవాళ ఉదయం 11.38 నిమిషాలకు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

వారి వెంట మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారి, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బా.రా.స జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement