Thursday, May 2, 2024

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన పులి సమ్మయ్య (32) మొహరంచవాగు పక్కన ఐదెకరాల పొలంను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో అధికంగా అప్పులై మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం పరకాల ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. మృతుని భార్య పులి సుమలత ఫిర్యాదు మేరకు గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement