Thursday, May 2, 2024

కాంగ్రెస్ నేత‌ తక్కళ్లపల్లి రాము గుండె పోటుతో మృతి

హన్మకొండ : మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావు కుమారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కళ్లపల్లి రాము గుండె పోటుతో మృతి చెందారు. కొన్ని సంవత్సరాల నుండి సామాజిక చైతన్యం కోసం హంటర్ రోడ్డులోని తన నివాసంలో ప్రతి ఆదివారం వివిధ జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై నిపుణులు విద్యావంతులచే చర్చ వేధిక నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ గతంలో ఆశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement