Thursday, May 2, 2024

త‌గ్గుతున్న క‌రోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.. !

దేశంలో కొత్తగా 5,664 మందికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 4,45,34,188కి చేరాయి. ఇందులో 4,39,57,929 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,337 మంది మరణించారు. మరో 47,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 35 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,555 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement