Thursday, May 9, 2024

ఒక్క పర్వతగిరిలోనే రూ.15కోట్లతో సీసీ రోడ్లు వేశాం : మంత్రి ఎర్రబెల్లి

ఒక్క పర్వతగిరికే రూ.15కోట్లు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… ధనవంతుల బిడ్డలు కూడా ఇదే పాఠశాలలో చదివేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీ పల్లె బాగుపడిందన్నారు. రూ.30 కోట్లు పెట్టి రూర్భాన్ పథకంలో భాగంగా ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement