Saturday, May 4, 2024

ఏజెన్సీ అలర్ట్.. తాడ్వాయి అడవుల్లో ఎన్ కౌంటర్..!

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో మావోయిస్టులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసు బలగాలు కాల్పులు జరపడంతో మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. పోలీసులు మావోయిస్టుల మధ్య అర్ధగంట పాటు కాల్పులు జరగగా సంఘటన స్థలంలో మావోయిస్టుల సామాగ్రి వదిలి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనతో ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నయ్య గూడెం, వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ మండలాలు అలర్ట్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement