Monday, May 6, 2024

200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం..

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాఫర్ ఘడ్ నుంచి మధ్యప్రదేశ్ కు బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని స్వాధీనం తీసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement