Friday, May 3, 2024

TS : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఐజి

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని ఐజీ రంగనాథ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐజీ రంగ‌నాథ్ దంప‌తుల‌ను అర్చకులు ఆల‌యంలోకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు వారు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొన్నారు. ఆశీర్వ చనం మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్ర సాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement