Monday, May 6, 2024

పీకే ఏ వ్యూహంతో కేసీఆర్ ను కలిశారో?: వీహెచ్

పీకే వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. పీకే ఏ వ్యూహంతో కేసీఆర్ ను కలిశారో తనకు తెలియదన్నారు. తెలంగాణలో తాము బలంగా ఉన్నామని, పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. పీకే సూచనలతో కేసీఆర్ అనేక ప్రక్షాళనలు మొదలెట్టారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని వీహెచ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement