Monday, April 29, 2024

సారా తయారీపై పోలీసులు ఉక్కుపాదం

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జొన్నలగడ్డ గ్రామంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 230 కేజీల బెల్లం, ఇరవై రెండు లీటర్ల సరాయి, 330 లీటర్ల బెల్లం పాకం, 10 కేజీలు పటిక స్వాధీనం చేసుకున్నారు. కాగా, సిఐ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement