Friday, April 26, 2024

బ‌స‌వేశ్వ‌ర‌ విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల మండల కేంద్రంలో బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా బసవేశ్వరుని సేవలను కొనియాడారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు, స్థానిక‌ నేతలు హాజర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement